పాలిష్ చేసిన రైస్ 3 పూటలా తింటున్నారా ?? అయితే మీకు ముప్పు తప్పదు !! వీడియో
బాగా తెల్లగా, సన్నగా ఉంటేనే రైస్ మన కంటికి ఇంపుగా ఉంటుంది. నోటికి రుచిగా అనిపిస్తుంది. అందుకే పాలిష్ మీద పాలిష్ చేయించిన రైస్ వైపు మన మనసు మళ్లుతుంది.
బాగా తెల్లగా, సన్నగా ఉంటేనే రైస్ మన కంటికి ఇంపుగా ఉంటుంది. నోటికి రుచిగా అనిపిస్తుంది. అందుకే పాలిష్ మీద పాలిష్ చేయించిన రైస్ వైపు మన మనసు మళ్లుతుంది. కానీ ఇలాంటి రైస్ చాలా తింటే చాలా డేంజర్. దీన్ని తినడం వల్ల షుగర్ వ్యాధి, స్థూలకాయం ముప్పు ఎక్కువవుతుందట. ప్రపంచవ్యాప్తంగా చేసిన అనేక పరిశోధనల్లోనూ ఇదే విషయం తేటతెల్లమైంది. రెండు తరాల క్రితం మన పెద్దలు జొన్న అన్నం తినేవారు. చాలా ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో రాగి సంగటి తినేవారు. పల్లెటూళ్ళలో ఉల్లిపాయతో చల్ల అన్నం కూడా ఎక్కువగా తినేవారు. కానీ ఇప్పుడు అన్ని ప్రాంతాలలోనూ పాలిష్ చేసిన బియ్యమే తింటున్నారు.
Also Watch:
ఇదేందిది నేనేడా చూడలే !! ఈ వ్యక్తి చిలిపి పనికి ఫ్యూజులు ఔవుట్ !! వీడియో
Rudraksha Tree: తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు !! ఎక్కడో తెలుసా ?? వీడియో
యమ ధర్మరాజే వదిలేశాడేమో !! క్షణ కాలంలో ప్రాణాలు సేఫ్ !! వీడియో
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా కల్పన రికార్డు

