డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

|

Mar 29, 2024 | 2:05 PM

భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్‌బీఐ తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఏటీఎం విత్‌డ్రాయల్ సహా ఇతర ఛార్జీలు సవరించిన ఈ బ్యాంకు.. తాజాగా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల్ని పెంచేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ తమ డెబిట్‌కార్డు నిర్వహణ ఛార్జీలను సవరించింది. గరిష్ఠంగా రూ.75 వరకు పెంచింది.

భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్‌బీఐ తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఏటీఎం విత్‌డ్రాయల్ సహా ఇతర ఛార్జీలు సవరించిన ఈ బ్యాంకు.. తాజాగా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల్ని పెంచేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ తమ డెబిట్‌కార్డు నిర్వహణ ఛార్జీలను సవరించింది. గరిష్ఠంగా రూ.75 వరకు పెంచింది. దీనికి జీఎస్‌టీ అదనం. కొత్త ఛార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ (SBI) వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ప్రస్తుతం క్లాసిక్‌, గ్లోబల్‌, కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డులపై బ్యాంకు రూ.125 వసూలు చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి దీన్ని రూ.200 లకు పెంచింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..

తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం

ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌

టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌

బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా

Follow us on