Pulasa: యానాం మార్కెట్కు పులస.. భారీ ధరకు దక్కించుకున్న మహిళ.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..
ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే దొరికే చేప పులస. ఈ చేప కోసం ఏడాది పొడవునా జిల్లావాసులు ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. పుస్తెలమ్మి అయిన సరే పులస తినాలి అన్న సామెతను నిజం చేస్తూ..
ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే దొరికే చేప పులస. ఈ చేప కోసం ఏడాది పొడవునా జిల్లావాసులు ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. పుస్తెలమ్మి అయిన సరే పులస తినాలి అన్న సామెతను నిజం చేస్తూ.. తాజాగా ఓ మహిళ భారీ మొత్తం వెచ్చించి వేలంపాటలో చేపను కొనుగోలు చేశారు. యానాం చేపల మార్కెట్ లో పులస చేప సందడి నెలకొంది. మంగళవారం రేవులో భైరవపాలెంకు చెందిన వ్యక్తి పులసకు వేలంపాట నిర్వహించారు. సుమారు 2 కిలోల బరువున్న తాజా పులస చేపను పార్వతి అనే మహిళ భారీ ధరకు కొనుగోలు చేసింది. పులస ను వేలం పాటలో 19 వేల రూపాయలకు కొనుగోలు చేసింది పార్వతి. ప్రస్తుత సీజన్ లో పులసల అమ్మకం మొదలయ్యాక ఇదే అధిక ధరని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్కు జరిమానా
నేపాల్లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

