AP నడిబొడ్డున మావోయిస్టులు.. పోలీసుల వ్యూహానికి చిక్కారు
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ న్యూ ఆటో నగర్లో పోలీసులు అత్యంత గోప్యంగా చేపట్టిన ఆపరేషన్లో 28 మంది మావోయిస్టులను పట్టుకున్నారు. కూలీలుగా మారువేషంలో ఉన్న మావోయిస్టులను OCTOPUS బృందాలు పక్కా సమాచారంతో నిమిషాల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నాయి. ఏలూరులోనూ ఇదే తరహా దాడులు జరిగాయి. పూర్తి వివరాలు రేపు వెల్లడించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విజయవాడలో పోలీసులు చేపట్టిన ఆపరేషన్లో 28 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. విజయవాడ కొత్త ఆటో నగర్లోని ఒక భవనాన్ని మావోయిస్టులు తమ షెల్టర్గా మార్చుకున్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అత్యంత వేగంగా, గోప్యంగా వ్యూహాన్ని అమలు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముంచుకొస్తున్న అల్పపీడనంతో ఏపీకి వాన గండం.. తెలంగాణలో చలి పంజా
దిగివస్తున్న బంగారం,వెండి ధరలు… తులం ఎంతంటే ??
తనిఖీల్లో భాగంగా కారును చెక్ చేసిన పోలీసులు.. డిక్కీ ఓపెన్ చేయగానే
Whatsapp Call: కొంపముంచిన వాట్సాప్ కాల్.. ఏం జరిగిందంటే ??
Published on: Nov 18, 2025 08:32 PM
వైరల్ వీడియోలు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

