Hyderabad: అర్దరాత్రి ఆవురావురుమని చికెన్ మండీ తిన్నారు.. కట్ చేస్తే.. కాసేపటికే
అర్దరాత్రి మండీలో భోజనం తిన్న ఎనిమిది మంది వ్యక్తులు.. ఫుడ్ పాయిజన్కు గురై ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి వార్త చూసేయండి మరి.
హైదరాబాద్ టోలీచౌకిలో ఫుడ్పాయిజన్ కలకలం రేపింది. ఓ మండీ హోటల్లో భోజనం చేసి అస్వస్థతకు గురైంది ఒక కుటుంబం. మిడ్నైట్ మండీలో భోజనం చేసిన వెంటనే బాధితులకు విపరీతమైన వాంతులు, కడుపునొప్పి రావడంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నిల్వచేసిన, పాడైపోయిన మాంసం కారణంగానే ఈ ఫుడ్పాయిజన్ జరిగిందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం 8మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వైరల్ వీడియోలు
వీధి కుక్కల్ని ఇంటికి తెచ్చిన భార్య .. విడాకులు కోరిన భర్త వీడియో
ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా?ఫోన్ పేలుద్ది జాగ్రత్త వీడియో
అర్ధరాత్రి కారు బీభత్సం..దగ్గరకు వెళ్లి చూడగా వీడియో
సారూ.. కాస్త ‘వైఫ్’ని వెతికి పెట్టరూ..? వీడియో
రూ.1.5 కోట్ల ఫ్లాట్.. పెన్సిల్తో గోడకు రంధ్రం ? వీడియో
ఆకాశం అంచులు తాకిన మోనో రైలు వీడియో
నడిరోడ్డుమీద భార్యను నరికి చంపాడు..కారణం ఇదే వీడియో

