Hyderabad: అర్దరాత్రి ఆవురావురుమని చికెన్ మండీ తిన్నారు.. కట్ చేస్తే.. కాసేపటికే
అర్దరాత్రి మండీలో భోజనం తిన్న ఎనిమిది మంది వ్యక్తులు.. ఫుడ్ పాయిజన్కు గురై ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి వార్త చూసేయండి మరి.
హైదరాబాద్ టోలీచౌకిలో ఫుడ్పాయిజన్ కలకలం రేపింది. ఓ మండీ హోటల్లో భోజనం చేసి అస్వస్థతకు గురైంది ఒక కుటుంబం. మిడ్నైట్ మండీలో భోజనం చేసిన వెంటనే బాధితులకు విపరీతమైన వాంతులు, కడుపునొప్పి రావడంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నిల్వచేసిన, పాడైపోయిన మాంసం కారణంగానే ఈ ఫుడ్పాయిజన్ జరిగిందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం 8మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వైరల్ వీడియోలు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

