Hyderabad: అర్దరాత్రి ఆవురావురుమని చికెన్ మండీ తిన్నారు.. కట్ చేస్తే.. కాసేపటికే
అర్దరాత్రి మండీలో భోజనం తిన్న ఎనిమిది మంది వ్యక్తులు.. ఫుడ్ పాయిజన్కు గురై ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి వార్త చూసేయండి మరి.
హైదరాబాద్ టోలీచౌకిలో ఫుడ్పాయిజన్ కలకలం రేపింది. ఓ మండీ హోటల్లో భోజనం చేసి అస్వస్థతకు గురైంది ఒక కుటుంబం. మిడ్నైట్ మండీలో భోజనం చేసిన వెంటనే బాధితులకు విపరీతమైన వాంతులు, కడుపునొప్పి రావడంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నిల్వచేసిన, పాడైపోయిన మాంసం కారణంగానే ఈ ఫుడ్పాయిజన్ జరిగిందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం 8మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

