Hyderabad: అర్దరాత్రి ఆవురావురుమని చికెన్ మండీ తిన్నారు.. కట్ చేస్తే.. కాసేపటికే
అర్దరాత్రి మండీలో భోజనం తిన్న ఎనిమిది మంది వ్యక్తులు.. ఫుడ్ పాయిజన్కు గురై ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి వార్త చూసేయండి మరి.
హైదరాబాద్ టోలీచౌకిలో ఫుడ్పాయిజన్ కలకలం రేపింది. ఓ మండీ హోటల్లో భోజనం చేసి అస్వస్థతకు గురైంది ఒక కుటుంబం. మిడ్నైట్ మండీలో భోజనం చేసిన వెంటనే బాధితులకు విపరీతమైన వాంతులు, కడుపునొప్పి రావడంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నిల్వచేసిన, పాడైపోయిన మాంసం కారణంగానే ఈ ఫుడ్పాయిజన్ జరిగిందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం 8మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వైరల్ వీడియోలు
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..

