Chittoor: కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
చిత్తూరు జిల్లాలోని మదనపల్లి పట్టణం పరిసరాలలోని పుంగనూరులో రూ. 5 లక్షలు విలువ చేసే 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక భగత్ సింగ్ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి ఏదో వింత వాసన వస్తుండటంతో.. ఆ వివరాలు..
చిత్తూరు జిల్లాలోని మదనపల్లి పట్టణం పరిసరాలలోని పుంగనూరులో రూ. 5 లక్షలు విలువ చేసే 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక భగత్ సింగ్ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి ఏదో వింత వాసన వస్తుండటంతో.. డౌట్ వచ్చి చుట్టుప్రక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. ఇక పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీ చేయగా.. ఆ ఇంట్లో నుంచి 50 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. గంజాయిని నిల్వ ఉంచిన నవీన్ ఆహామ్మద్, ఒరిస్సాకు చెందిన మరో ఇద్దరితో పాటు గంజాయి రిటైల్గా అమ్మకాలు సాగించే ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ 6గురి నిందితులను అరెస్ట్ చేసిన పుంగనూరు పోలీసులు.. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

