Chittoor: కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
చిత్తూరు జిల్లాలోని మదనపల్లి పట్టణం పరిసరాలలోని పుంగనూరులో రూ. 5 లక్షలు విలువ చేసే 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక భగత్ సింగ్ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి ఏదో వింత వాసన వస్తుండటంతో.. ఆ వివరాలు..
చిత్తూరు జిల్లాలోని మదనపల్లి పట్టణం పరిసరాలలోని పుంగనూరులో రూ. 5 లక్షలు విలువ చేసే 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక భగత్ సింగ్ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి ఏదో వింత వాసన వస్తుండటంతో.. డౌట్ వచ్చి చుట్టుప్రక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. ఇక పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీ చేయగా.. ఆ ఇంట్లో నుంచి 50 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. గంజాయిని నిల్వ ఉంచిన నవీన్ ఆహామ్మద్, ఒరిస్సాకు చెందిన మరో ఇద్దరితో పాటు గంజాయి రిటైల్గా అమ్మకాలు సాగించే ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ 6గురి నిందితులను అరెస్ట్ చేసిన పుంగనూరు పోలీసులు.. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

