Chittoor: కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
చిత్తూరు జిల్లాలోని మదనపల్లి పట్టణం పరిసరాలలోని పుంగనూరులో రూ. 5 లక్షలు విలువ చేసే 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక భగత్ సింగ్ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి ఏదో వింత వాసన వస్తుండటంతో.. ఆ వివరాలు..
చిత్తూరు జిల్లాలోని మదనపల్లి పట్టణం పరిసరాలలోని పుంగనూరులో రూ. 5 లక్షలు విలువ చేసే 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక భగత్ సింగ్ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి ఏదో వింత వాసన వస్తుండటంతో.. డౌట్ వచ్చి చుట్టుప్రక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. ఇక పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీ చేయగా.. ఆ ఇంట్లో నుంచి 50 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. గంజాయిని నిల్వ ఉంచిన నవీన్ ఆహామ్మద్, ఒరిస్సాకు చెందిన మరో ఇద్దరితో పాటు గంజాయి రిటైల్గా అమ్మకాలు సాగించే ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ 6గురి నిందితులను అరెస్ట్ చేసిన పుంగనూరు పోలీసులు.. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

