Mahabubnagar Road Accident: స్పోర్ట్స్ బైక్ బీభత్సం.. స్పాట్లోనే ఐదుగురు మృతి
Mahabubnagar Road Accident: మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. పాలకొండ చౌరస్తా వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వాయువేగంతో వచ్చిన ఓ స్పోర్ట్ బైక్ యూటర్స్ తీసుకుంటున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న వ్యక్తులతో పాటు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Mahabubnagar Road Accident
మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. పాలకొండ చౌరస్తా వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వాయువేగంతో వచ్చిన ఓ స్పోర్ట్ బైక్ యూటర్స్ తీసుకుంటున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న వ్యక్తులతో పాటు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us
