Telangana Assembly: రైతుల గురించి ప్రతిపక్షాలు మాకు చెప్పాల్సిన పన్లేదు : మంత్రి కేటీఆర్‌

Edited By:

Updated on: Aug 16, 2023 | 1:12 PM

తెలంగాణ అసెంబ్లీ వర్షకాల సమావేశాలు గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. సభ మొదలైన వెంటనే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు అసెంబ్లీ నివాళి అర్పించింది. సీఎం కేసీఆర్‌తో పాటు మిగిలిన సభ్యులు సాయన్న మృతిపట్ల సంతాపం తెలిపారు, ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక సాయన్న మృతికి శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఈరోజుకు వాయిదా పడింది. దీంతో శుక్రవారం అసెంబ్లీ సమావేశం తిరిగి ప్రారంభమైంది...

తెలంగాణ అసెంబ్లీ వర్షకాల సమావేశాలు గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. సభ మొదలైన వెంటనే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు అసెంబ్లీ నివాళి అర్పించింది. సీఎం కేసీఆర్‌తో పాటు మిగిలిన సభ్యులు సాయన్న మృతిపట్ల సంతాపం తెలిపారు, ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక సాయన్న మృతికి శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఈరోజుకు వాయిదా పడింది. దీంతో శుక్రవారం అసెంబ్లీ సమావేశం తిరిగి ప్రారంభమైంది. ఈనెల 6వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రెండో రోజు అసెంబ్లీ సమావేశం లైవ్‌ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published on: Aug 04, 2023 10:19 AM