Hyderabad: తెల్లారి ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తికి ఊహించని షాక్.. కనిపించింది చూడగా
హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్పేట్ డైమండ్ హిల్స్లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో బీరువా తాళాలు పగులగొట్టి 34 తులాల బంగారు ఆభరణాలు, 4.5 లక్షలు నగదు, 550 కెనడియన్ డాలర్స్ను దొంగతనం చేశారు. ఆ వివరాలు
హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్పేట్ డైమండ్ హిల్స్లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో బీరువా తాళాలు పగులగొట్టి 34 తులాల బంగారు ఆభరణాలు, 4.5 లక్షలు నగదు, 550 కెనడియన్ డాలర్స్ను దొంగతనం చేశారు. సీసీ కెమెరాలలో తమ వీడియోస్ కనిపించకుండా ఉండేలా సీసీ కెమెరా హార్డ్ డిస్క్తో సహా ఎత్తుకెళ్లారు దొంగలు. రంజాన్ మాసం కావడంతో ఉదయం బంధువుల ఇంటికి వెళ్లిన మొజాహిత్ కుటుంబం.. గత కొన్ని రోజుల కిందట ఆస్ట్రేలియా నుంచి వచ్చారు మొజాహిత్. కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
Published on: Mar 18, 2025 08:53 PM
Follow Us
వైరల్ వీడియోలు
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?

