Hyderabad: తెల్లారి ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తికి ఊహించని షాక్.. కనిపించింది చూడగా
హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్పేట్ డైమండ్ హిల్స్లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో బీరువా తాళాలు పగులగొట్టి 34 తులాల బంగారు ఆభరణాలు, 4.5 లక్షలు నగదు, 550 కెనడియన్ డాలర్స్ను దొంగతనం చేశారు. ఆ వివరాలు
హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్పేట్ డైమండ్ హిల్స్లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో బీరువా తాళాలు పగులగొట్టి 34 తులాల బంగారు ఆభరణాలు, 4.5 లక్షలు నగదు, 550 కెనడియన్ డాలర్స్ను దొంగతనం చేశారు. సీసీ కెమెరాలలో తమ వీడియోస్ కనిపించకుండా ఉండేలా సీసీ కెమెరా హార్డ్ డిస్క్తో సహా ఎత్తుకెళ్లారు దొంగలు. రంజాన్ మాసం కావడంతో ఉదయం బంధువుల ఇంటికి వెళ్లిన మొజాహిత్ కుటుంబం.. గత కొన్ని రోజుల కిందట ఆస్ట్రేలియా నుంచి వచ్చారు మొజాహిత్. కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
Published on: Mar 18, 2025 08:53 PM
వైరల్ వీడియోలు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

