బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. స్టూడెంట్ మృతి

| Edited By:

Mar 12, 2019 | 9:08 AM

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర టర్నింగ్ నుంచి వేగంగా దూసుకొచ్చిన బస్సు.. ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా.. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఓవర్ స్పీడుతో బస్సు యూటర్న్ తీసుకోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. స్టూడెంట్ మృతి
Follow us on

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర టర్నింగ్ నుంచి వేగంగా దూసుకొచ్చిన బస్సు.. ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా.. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఓవర్ స్పీడుతో బస్సు యూటర్న్ తీసుకోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.