శంషాబాద్ విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టివేత

| Edited By:

Mar 23, 2019 | 10:27 AM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. అనుమానంగా ఉన్న ఓ ప్రయాణికుడి వద్ద 4 బంగారు కడ్డీలను గుర్తించారు అధికారులు. 250 గ్రాములున్న రెండు బంగారు కడ్డీలు, 50 గ్రాములున్న రెండు బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుక్కర్‌ పాత్రలో అడుగున అక్రమంగా తరలిస్తున్నాడు ప్రయాణికుడు.

శంషాబాద్ విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టివేత
Follow us on

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. అనుమానంగా ఉన్న ఓ ప్రయాణికుడి వద్ద 4 బంగారు కడ్డీలను గుర్తించారు అధికారులు. 250 గ్రాములున్న రెండు బంగారు కడ్డీలు, 50 గ్రాములున్న రెండు బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుక్కర్‌ పాత్రలో అడుగున అక్రమంగా తరలిస్తున్నాడు ప్రయాణికుడు.