AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Schools Closed in Telangana: రేపట్నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేత.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్

Schools Closed: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో బుధవారం నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు వెల్లడించింది. వైద్య కళాశాలలు మినహాయించి.. రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాలయాలు, హాస్టల్స్ కూడా మూసివేయనున్నారు.

Sanjay Kasula
|

Updated on: Mar 23, 2021 | 7:06 PM

Share
బుధవారం నుంచి విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలంగాణ అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

బుధవారం నుంచి విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలంగాణ అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

1 / 6
  వైద్య కళాశాలలు మినహా అన్ని విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ప్రకటించారు. కరోనా విస్ఫోటకంగా మారే ప్రమాదం ఉన్నందున నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

వైద్య కళాశాలలు మినహా అన్ని విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కరోనా విస్ఫోటకంగా మారే ప్రమాదం ఉన్నందున నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

2 / 6
 దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతోంది. పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మన విద్యాసంస్థల్లోనూ చెదురుమదురు కేసులు నమోదవుతున్నాయి.

దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతోంది. పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మన విద్యాసంస్థల్లోనూ చెదురుమదురు కేసులు నమోదవుతున్నాయి.

3 / 6
ఇప్పటికే ఉత్తరప్రదేశ్​, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, పంజాబ్​, తమిళనాడు, గుజరాత్​, ఛత్తీస్​గడ్​ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యాసంస్థల్ని మూసివేశాయి. తెలంగాణలోనూ విద్యాసంస్థల్ని మూసివేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

ఇప్పటికే ఉత్తరప్రదేశ్​, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, పంజాబ్​, తమిళనాడు, గుజరాత్​, ఛత్తీస్​గడ్​ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యాసంస్థల్ని మూసివేశాయి. తెలంగాణలోనూ విద్యాసంస్థల్ని మూసివేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

4 / 6
విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు అన్ని బుధవారం నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు అన్ని బుధవారం నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

5 / 6
ఈ ఆదేశాలు వైద్య కళాశాలలు మినహా అన్నింటికీ వర్తిస్తాయి. గతంలో మాదిరిగానే విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు యధావిధిగా కొనసాగుతాయి.

ఈ ఆదేశాలు వైద్య కళాశాలలు మినహా అన్నింటికీ వర్తిస్తాయి. గతంలో మాదిరిగానే విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు యధావిధిగా కొనసాగుతాయి.

6 / 6
Follow Us
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!