
ఇటీవల ప్రైవేట్ టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలు పెంచిన తర్వాత లక్షలాది మంది బీఎస్ఎన్ఎల్ వైపు వెళ్తున్నారు. బీఎస్ఎన్ఎల్లో తక్కువ ధరల్లో రీఛార్జ్ ప్లాన్స్ను ప్రవేశపెడుతోంది. బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు తన వినియోగదారులకు 4G సేవలను చాలా త్వరగా అందుబాటులోకి తెచ్చే ప్రక్రియలో ఉంది. దీనిపై ప్రభుత్వం కూడా చాలా చక్కగా స్పందిస్తోంది.
BSNL 4G సేవలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం పనితీరు మానిటరింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తుందని కేంద్ర సమాచార, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గతంలో చెప్పారు. బీఎస్ఎన్ఎల్కి ఇంత మంది వచ్చినప్పుడు, వారికి అవసరమైన నెట్వర్క్ కవరేజీని కంపెనీ అందించగలదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ విధంగా, బీఎస్ఎన్ఎల్ తీసుకోవాలనుకుంటున్న వారు సమీపంలోని టవర్లను కూడా తనిఖీ చేయవచ్చు. అది ఎలాగో చూద్దాం.
టవర్ను ఎలా కనుగొనాలి?