India Vs Australia 2020: మూడో రోజు లంచ్ బ్రేక్.. టీమిండియా 60 ఓవర్లకు 161/4.. క్రీజులో పంత్, మయాంక్…

| Edited By: Pardhasaradhi Peri

Jan 17, 2021 | 9:43 AM

India Vs Australia 2020: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. మూడో రోజు భోజన విరామ సమయానికి 161/4...

India Vs Australia 2020: మూడో రోజు లంచ్ బ్రేక్.. టీమిండియా 60 ఓవర్లకు 161/4.. క్రీజులో పంత్, మయాంక్...
Follow us on

India Vs Australia 2020: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. మూడో రోజు భోజన విరామ సమయానికి 161/4 పరుగులు చేసింది. 62/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్.. తొలి సెషన్‌లో పుజారా(25), రహనే(37)ల రూపంలో రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్(38*), పంత్(4*) ఉన్నారు. ఇక శనివారం రోహిత్(44), గిల్(7) పరుగులు చేసిన సంగతి తెలిసిందే.