ఏపీలో వైసీపీ గెలవచ్చు: ఉండవల్లి అరుణ్ కుమార్

| Edited By:

Apr 22, 2019 | 2:40 PM

ఏపీలో వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీ రాజ్యసభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. యువతలో చాలామంది వైసీపీ వైపు ఉన్నారని ఆయన చెప్పారు. పసుపు-కుంకుమ పథకం కింద తనకు ఓట్లు వస్తాయని చంద్రబాబు భావించారని.. కానీ ప్రజల నాడి వేరే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక జనసేనకు ఇన్ని సీట్లు వస్తాయని తాను చెప్పలేనని.. కానీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానంలో ఉండే ఛాన్స్ ఉందని […]

ఏపీలో వైసీపీ గెలవచ్చు: ఉండవల్లి అరుణ్ కుమార్
Follow us on

ఏపీలో వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీ రాజ్యసభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. యువతలో చాలామంది వైసీపీ వైపు ఉన్నారని ఆయన చెప్పారు. పసుపు-కుంకుమ పథకం కింద తనకు ఓట్లు వస్తాయని చంద్రబాబు భావించారని.. కానీ ప్రజల నాడి వేరే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక జనసేనకు ఇన్ని సీట్లు వస్తాయని తాను చెప్పలేనని.. కానీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానంలో ఉండే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్య మాత్రమే ఉండనుందని ఆయన చెప్పారు. ఇంకా ఏం చెప్పారో ఆయన మాటల్లోనే వినండి.