జనసేన పార్టీ తరపున బరిలో దిగనున్న అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం అర్ధరాత్రి విడుదల చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థులతో చర్చించి శాసనసభకు 32మంది పేర్లు, లోక్సభకు నలుగురి పేర్లు ఖరారు చేశారు.
పార్లమెంట్ అభ్యర్థులు వీరే:
1. అమలాపురం: డీఎంఆర్ శేఖర్
2. రాజమండ్రి: ఆకుల సత్యనారాయణ
3. విశాఖపట్నం: గేదెల శ్రీనుబాబు
4. అనకాపల్లి: చింతల పార్ధసారధి
శాసనసభ అభ్యర్థులు వీరే:
1. యలమంచిలి: సుందరపు విజయ్ కుమార్
2. పాడేరు: పసుపులేటి బాలరాజు
3. పాయకరావుపేట: నక్కా రాజబాబు
4. శ్రీకాకుళం : కోరాడ సర్వేశ్వరరావు
5.పలాస: కోత పూర్ణచంద్రరావు
6. రాజాం : ముచ్చా శ్రీనివాసరావు
7. ఎచ్చెర్ల: బాడన వెంకట జనార్ధన్
8. నెల్లిమర్ల: లోకం నాగమాధవి
9. తుని: రాజా అశోక్ బాబు
10. రాజమండ్రి సిటీ: కందుల దుర్గేష్
11. రాజోల్: రాపాక వరప్రసాద్
12. 12. పి.గన్నవరం : పాముల రాజేశ్వరి
13. కాకినాడ సిటీ: ముత్తా శశిధర్
14. అనపర్తి : రేలంగి నాగేశ్వరరావు
15. ముమ్మిడివరం : పితాని బాలకృష్ణ
16. మండపేట : వేగుళ్ల లీలాకృష్ణ
17. తాడేపల్లిగూడెం : బొలిశెట్టి శ్రీనివాస్
18. ఉంగుటూరు : నవుడు వెంకటరమణ
19. ఏలూరు : రెడ్డి అప్పలనాయుడు
20. తెనాలి : నాదెండ్ల మనోహర్
21. గుంటూరు వెస్ట్ : తోట చంద్రశేఖర్
22. పత్తిపాడు : రావెల కిషోర్బాబు
23. వేమూరు : ఎ.భరత్ భూషణ్
24. నరసరావుపేట : సయ్యద్ జిలానీ
25. కావలి : పసుపులేటి సుధాకర్
26. నెల్లూరు రూరల్ : చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి
27. ఆదోని : మల్లిఖార్జునరావు(మల్లప్ప)
28. ధర్మవరం : మధుసూదన్రెడ్డి
29.రాజంపేట : పత్తిపాటి కుసుమకుమారి
30. రైల్వే కోడూరు : బోనాసి వెంకటసుబ్బయ్య
31. పుంగనూరు : బోడే రామచంద్ర యాదవ్
32. మచిలీపట్నం: బండి రామకృష్ణ.