మేం పవర్‌లోకి వచ్చామో…

| Edited By:

Apr 22, 2019 | 4:26 PM

టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ పాలన అంతా అవినీతితో సాగిందన్నారు. ప్రభుత్వ అవినీతిపై మాజీ సీఎస్‌లు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని బొత్స డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తప్పవని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. కేబినెట్ నిర్ణయాల ప్రకారం సీఎస్ నడుచుకోవాలని యనమల చేసిన వ్యాఖ్యలు […]

మేం పవర్‌లోకి వచ్చామో...
Follow us on

టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ పాలన అంతా అవినీతితో సాగిందన్నారు. ప్రభుత్వ అవినీతిపై మాజీ సీఎస్‌లు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని బొత్స డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తప్పవని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. కేబినెట్ నిర్ణయాల ప్రకారం సీఎస్ నడుచుకోవాలని యనమల చేసిన వ్యాఖ్యలు అర్థరహితం అని విమర్శించారు.