AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఏపీ బీజేపీ

జాతీయ, రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే కఠిన చర్యలు తప్పవని ఏపీ రాష్ట్ర బీజేపీ శాఖ హెచ్చరించింది.

తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఏపీ బీజేపీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 22, 2020 | 7:25 AM

Share

AP BJP Warning: జాతీయ, రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే కఠిన చర్యలు తప్పవని ఏపీ రాష్ట్ర బీజేపీ శాఖ హెచ్చరించింది. అభ్యంతరకర రీతిలో ప్రచారం చేస్తే వారిపై క్రమశిక్షణ, క్రిమినల్ చర్యలు తీసుకంటామని తెలిపింది. ప్రచారం చేసే వారిలో ఉద్యోగులుంటే వారిపై చర్యలు తీసుకునేలా సంబంధిత సంస్థలతో పాటు బ్యాంకులను కోరుతామని వివరించింది. విదేశాల్లో ఉన్న వారు ఇలాంటి ప్రచారం చేస్తే సంబంధిత ఇండియన్ ఎంబసీకి సమాచారం పంపి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.ఈ మేరకు ఓ బహిరంగ ప్రకటనను విడుదల చేసింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్‌లు చేసే వారిని గుర్తించేందుకు పార్టీ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని తెలిపింది.

ఇక చంద్రబాబు, లోకేష్‌ రూ.లక్షలు ఖర్చుపెట్టి సోషల్ మీడియాలో బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి మరో ప్రకటనలో మండిపడ్డారు. టీడీపీ కార్యాలయం నుంచి అనధికార వెబ్‌సైట్‌లు, సామాజిక మాధ్యమాల పేరుతో ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ధైర్యం ఉంటే మీ అధికారిక వెబ్‌సైట్‌, అధికారిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఓ వైపు మోదీని పొగుడుతూ చంద్రబాబు లేఖ రాస్తారని.. ఇక్కడ మాత్రం బీజేపీ నేతలను తిట్టాలని తమ్ముళ్లకు చెబుతారని విమర్శించారు. బీజేపీని సలహాలు ఇచ్చే స్థాయికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎదగలేదని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

Read More:

బాబు డైరెక్షన్‌లో రఘురామకృష్ణరాజు

జేఈఈ (మెయిన్) పరీక్షల తేదీలు మారవు..

Follow Us
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా
వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? బయట పడ్డ నమ్మలేని నిజాలు
వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? బయట పడ్డ నమ్మలేని నిజాలు
బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ?
బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ?
తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌
తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌