Yadadri Temple : పసిడి వర్ణ విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిపోతున్న యాదాద్రి..! చూడటానికి వేయి కళ్లు సరిపోవు..

Yadadri Temple : తెలంగాణకే తలమానికంగా నిర్మితమైన యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం పసిడి వర్ణ విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిపోతున్నది..

|

Updated on: Jun 12, 2021 | 8:45 PM

ప్రధానాలయానికి సరికొత్త హంగులతో కూడిన విద్యుత్ దీపాల అలంకరణ ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లను శనివారం రాత్రి ట్రయల్ రన్ చేశారు.

ప్రధానాలయానికి సరికొత్త హంగులతో కూడిన విద్యుత్ దీపాల అలంకరణ ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లను శనివారం రాత్రి ట్రయల్ రన్ చేశారు.

1 / 4
విద్యుత్ కాంతులతో ఆలయ గోపురాలు, మండపాలు, జిగేల్ మనీ, స్వర్ణ కాంతులుగా వెలుగొందుతున్నాయి..

విద్యుత్ కాంతులతో ఆలయ గోపురాలు, మండపాలు, జిగేల్ మనీ, స్వర్ణ కాంతులుగా వెలుగొందుతున్నాయి..

2 / 4
బెంగుళూరుకు చెందిన  లైటింగ్ టెక్నాలజీ సంస్థ  ఆలయానికి బిగించిన  విద్యుత్ దీపాలతో ఉత్తరం, తూర్పు, అష్టభుజ ప్రాకారాలు, మండపాలు, గోపురాలు, సాల హారాల్లోని విగ్రహాలకు  విద్యుత్ దీపాలను అమర్చారు.

బెంగుళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ సంస్థ ఆలయానికి బిగించిన విద్యుత్ దీపాలతో ఉత్తరం, తూర్పు, అష్టభుజ ప్రాకారాలు, మండపాలు, గోపురాలు, సాల హారాల్లోని విగ్రహాలకు విద్యుత్ దీపాలను అమర్చారు.

3 / 4
విద్యుత్ దీపాలను  రాత్రి సమయంలో ఆన్ చేయడంతో ఆలయం బంగారు వర్ణంలో ధగ ధగ మెరిసిపోతున్నది.

విద్యుత్ దీపాలను రాత్రి సమయంలో ఆన్ చేయడంతో ఆలయం బంగారు వర్ణంలో ధగ ధగ మెరిసిపోతున్నది.

4 / 4
Follow us