4 / 8
మార్కెట్ నుంచి బియ్యం, పప్పు, మైదా, పిండి కొనుగోలు చేసిన తర్వాత ప్యాకెట్తో ఎండలో ఉంచాలి. అప్పుడు వాటిని కంటైనర్లో ఉంచండి. కనీసం రెండు రోజులైనా మంచి ఎండలు ఉంటే వస్తువులు పాడవవు. అవసరమైతే, గిన్నెలో కొన్ని ఎండు మిరపకాయలను వేయండి. ఇలా చేయడం వల్ల బియ్యంలో పురుగులు రావు.