Taj Mahal: తాజ్‌మహల్‌ ప్రేమకి చిహ్నం.. దేశంలో చాలా కట్టడాలు ప్రేమతో ముడిపడి ఉన్నాయి..!

|

Apr 16, 2022 | 7:40 AM

Taj Mahal: చిత్తోర్ ఘర్ కోట భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటి. 7వ శతాబ్దానికి చెందినది. ఈ కోట రాణి పద్మిని, రాజా రతన్ రావల్ సింగ్‌ల

1 / 5
చిత్తోర్ ఘర్ కోట భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటి. 7వ శతాబ్దానికి చెందినది. ఈ కోట రాణి పద్మిని, రాజా రతన్ రావల్ సింగ్‌ల చారిత్రక ప్రేమకథకు ప్రసిద్ధి చెందింది.

చిత్తోర్ ఘర్ కోట భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటి. 7వ శతాబ్దానికి చెందినది. ఈ కోట రాణి పద్మిని, రాజా రతన్ రావల్ సింగ్‌ల చారిత్రక ప్రేమకథకు ప్రసిద్ధి చెందింది.

2 / 5
శనివార్ వాడా ప్యాలెస్ మహారాష్ట్రలోని పూణే నగరంలో నిర్మించారు. ఈ కోట బాజీరావు I, అతని రెండో భార్య మస్తానీ ఇందులో నివసించారు. నేడు ఆ భవనం అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

శనివార్ వాడా ప్యాలెస్ మహారాష్ట్రలోని పూణే నగరంలో నిర్మించారు. ఈ కోట బాజీరావు I, అతని రెండో భార్య మస్తానీ ఇందులో నివసించారు. నేడు ఆ భవనం అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

3 / 5
తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి. తాజ్ మహల్ నిజమైన ప్రేమకు చిహ్నం. పాలరాతి భవనాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రసవంలో మరణించినందుకు నిర్మించాడు. ఈ వండర్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా బాగా పాపులర్.

తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి. తాజ్ మహల్ నిజమైన ప్రేమకు చిహ్నం. పాలరాతి భవనాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రసవంలో మరణించినందుకు నిర్మించాడు. ఈ వండర్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా బాగా పాపులర్.

4 / 5
గుజ్రీ ప్యాలెస్ - కింగ్ మాన్ సింగ్ తోమర్ తన ప్రియమైన రాణి మృగన్య కోసం ఈ కట్టడాన్ని నిర్మించాడు. గ్వాలియర్ కోట రాతి కొండపై దీనిని నిర్మించారు.

గుజ్రీ ప్యాలెస్ - కింగ్ మాన్ సింగ్ తోమర్ తన ప్రియమైన రాణి మృగన్య కోసం ఈ కట్టడాన్ని నిర్మించాడు. గ్వాలియర్ కోట రాతి కొండపై దీనిని నిర్మించారు.

5 / 5
రూపమతి మండప్ కోట మధ్యప్రదేశ్‌లోని మండూ నగరంలో ఉంది. చివరి స్వతంత్ర పాలకుడు సుల్తాన్ బాజ్ బహదూర్.. తన భార్య రాణి రూపమతి కోసం ఈ రాజభవనాన్ని నిర్మించాడు. ఈ కోట మండపం, దాని అందమైన దృశ్యాలు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందాయి.

రూపమతి మండప్ కోట మధ్యప్రదేశ్‌లోని మండూ నగరంలో ఉంది. చివరి స్వతంత్ర పాలకుడు సుల్తాన్ బాజ్ బహదూర్.. తన భార్య రాణి రూపమతి కోసం ఈ రాజభవనాన్ని నిర్మించాడు. ఈ కోట మండపం, దాని అందమైన దృశ్యాలు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందాయి.