4 / 6
అయితే అబ్దుల్లా పూర్ మీదుగా విద్యార్థులు స్కూల్ కు వెళ్తారు. ఈ గ్రామాల మధ్య బస్సు, ఇతర వెహికిల్స్ అందుబాటులో లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఉదయం చింతకుంట నుంచి విద్యార్థులు జేసీబీ వెహికిల్ ముందు భాగంలో నిలబడీ మరీ ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తుండగా టీవీ9 వీడియోలో బందించింది.