శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా హుండీ ఆదాయం
శ్రీశైలం మల్లన్న ఆలయానికి 33 రోజుల హుండీ ఆదాయం రూ 5 కోట్ల 28 లక్షల 37 వేల 281 నగదు. బంగారం 96 గ్రాముల 500 మిల్లీగ్రాములు,3 కేజీల 780 గ్రాముల వెండి ఇంకా వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా హుండీ ఆదాయంల వచ్చింది. హుండీ లెక్కింపులో ఈవో శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
