AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thomas Cup 2022: 73ఏళ్లలో మొదటిసారి థామస్ కప్‌ను తొలిసారి ముద్దాడిన భారత్.. ఇన్ని ఏళ్లలో మనదేశ ప్రస్థానం ఏమిటంటే..

Thomas Cup 2022ఫ బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో థామస్ కప్ ప్రధాన టోర్నమెంట్. అయితే 73 ఏళ్ల చరిత్రలో భారత్‌ ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరుకుంది. థామస్ కప్ పోటీల్లో భారత్ ప్రస్థానం గురించి తెలుసుకుందాం

Surya Kala
|

Updated on: May 15, 2022 | 4:18 PM

Share
థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు చారిత్రాత్మక ప్రదర్శన చేసి తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఈ టీమ్ ఈవెంట్‌తో భారత్ ఫైనల్స్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు భారత్‌ ఒక్కసారి మాత్రమే సెమీఫైనల్‌కు చేరుకుంది.

థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు చారిత్రాత్మక ప్రదర్శన చేసి తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఈ టీమ్ ఈవెంట్‌తో భారత్ ఫైనల్స్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు భారత్‌ ఒక్కసారి మాత్రమే సెమీఫైనల్‌కు చేరుకుంది.

1 / 5
ఇంతకు ముందు భారత్ తన అత్యుత్తమ ప్రదర్శన 1979 సంవత్సరంలో చేసింది. వెటరన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొణె సారథ్యంలో ఆ జట్టు తొలిసారి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ జట్టులో సయ్యద్ మోదీ, పార్థో వంటి ఆటగాళ్లు ఉన్నారు. అయితే సెమీ ఫైనల్లో డెన్మార్క్ చేతిలో 2-7 తేడాతో ఓడిపోయింది.

ఇంతకు ముందు భారత్ తన అత్యుత్తమ ప్రదర్శన 1979 సంవత్సరంలో చేసింది. వెటరన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొణె సారథ్యంలో ఆ జట్టు తొలిసారి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ జట్టులో సయ్యద్ మోదీ, పార్థో వంటి ఆటగాళ్లు ఉన్నారు. అయితే సెమీ ఫైనల్లో డెన్మార్క్ చేతిలో 2-7 తేడాతో ఓడిపోయింది.

2 / 5
భారత్ కూడా 3 సార్లు క్వార్టర్స్‌కు చేరుకుంది. 2006లో చేతన్ ఆనంద్, అరవింద్ భట్ వంటి స్టార్లతో అలరించిన జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. దీని తర్వాత 2010లో కూడా భారత్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది. ఆ జట్టులో కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత పి కశ్యప్ కూడా ఉన్నాడు. 2020లో కూడా ఆ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.

భారత్ కూడా 3 సార్లు క్వార్టర్స్‌కు చేరుకుంది. 2006లో చేతన్ ఆనంద్, అరవింద్ భట్ వంటి స్టార్లతో అలరించిన జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. దీని తర్వాత 2010లో కూడా భారత్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది. ఆ జట్టులో కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత పి కశ్యప్ కూడా ఉన్నాడు. 2020లో కూడా ఆ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.

3 / 5
చాలా సార్లు పురుషుల జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.  1988లో 8వ ర్యాంక్, 2000లో 7వ ర్యాంక్, 2014లో 11వ ర్యాంక్ , 2016లో 13వ ర్యాంక్‌ను సాధించింది. 2018లో 10వ స్థానంలో నిలిచింది.

చాలా సార్లు పురుషుల జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 1988లో 8వ ర్యాంక్, 2000లో 7వ ర్యాంక్, 2014లో 11వ ర్యాంక్ , 2016లో 13వ ర్యాంక్‌ను సాధించింది. 2018లో 10వ స్థానంలో నిలిచింది.

4 / 5

1952లో భారత్ ఈ టోర్నమెంట్‌లో  పాల్గొంది.  ఇక్కడ చివరి రౌండ్ ఇంటర్-జోన్‌లో మూడో స్థానంలో నిలిచింది. అనంతరం 1955 సంవత్సరంలో కూడా మూడో స్థానంలో నిలిచింది. 973లో ఐదో స్థానానికి పడిపోయింది

1952లో భారత్ ఈ టోర్నమెంట్‌లో పాల్గొంది. ఇక్కడ చివరి రౌండ్ ఇంటర్-జోన్‌లో మూడో స్థానంలో నిలిచింది. అనంతరం 1955 సంవత్సరంలో కూడా మూడో స్థానంలో నిలిచింది. 973లో ఐదో స్థానానికి పడిపోయింది

5 / 5
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!