IPL 2025: ప్లే ఆఫ్స్ చేరే 4 టీమ్స్ ఇవే.. కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసిన సెహ్వాగ్! లిస్ట్లో మీ ఫేవరేట్ టీమ్ ఉందా?
వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్కు చేరుకునే నాలుగు జట్లను అంచనా వేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు టాప్ 4లో చోటు దక్కించుకుంటాయి. RCB, CSK జట్లు ప్లేఆఫ్స్కు చేరుకోవడం కష్టమని ఆయన అన్నారు. సెహ్వాగ్ అంచనాలు నిజమవుతాయో లేదో కాలమే నిర్ణయిస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
