India Vs England: ఈ ముగ్గురికి తుది జట్టులో చోటు.. ఆ ముగ్గురి ప్లేయర్స్‌పై వేటు.. ప్రశ్నార్ధకరంగా మారిన కెరీర్‌లు..

Updated on: Feb 23, 2021 | 1:03 PM

Ind Vs Eng: ఇంగ్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టు. ఈ ముగ్గురి ఎంట్రీ వల్ల మరో ముగ్గురు కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది...

1 / 6
సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ యాదవ్

2 / 6
 ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున రాహుల్ తేవాటియా అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సీజన్‌లో జట్టు పలు మ్యాచ్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున రాహుల్ తేవాటియా అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సీజన్‌లో జట్టు పలు మ్యాచ్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

3 / 6
ఇషాన్ కిషన్‌ అటు రంజీ, ఇటు విజయ్ హజారే ట్రోఫీ, ఐపీఎల్‌లలో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తున్నాడు.

ఇషాన్ కిషన్‌ అటు రంజీ, ఇటు విజయ్ హజారే ట్రోఫీ, ఐపీఎల్‌లలో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తున్నాడు.

4 / 6
సంజూ శాంసన్ తనకి వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లలో పూర్తిగా విఫలమయ్యాడు. నిలకడలేమి అతడ్ని జట్టుకు దూరం చేస్తోందని చెప్పాలి.

సంజూ శాంసన్ తనకి వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లలో పూర్తిగా విఫలమయ్యాడు. నిలకడలేమి అతడ్ని జట్టుకు దూరం చేస్తోందని చెప్పాలి.

5 / 6
కుల్దీప్

కుల్దీప్

6 / 6
మనీష్ పాండేను గాయం కారణంగా సెలెక్టర్లు ఎంపిక చేయకపోగా.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ రాకతో అవకాశాలు వస్తాయా.? లేదా.? అనేది చూడాలి.

మనీష్ పాండేను గాయం కారణంగా సెలెక్టర్లు ఎంపిక చేయకపోగా.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ రాకతో అవకాశాలు వస్తాయా.? లేదా.? అనేది చూడాలి.