Brahma Padartha: పూరి జగన్నాథుని విగ్రహంలో బ్రహ్మ పదార్థం.. దీని స్టోరీ ఏంటంటే.?
కురుక్షేత్ర యుద్ధం తర్వాత నేలకోరిగిన తన వంద మంది కుమారులను చూసిన గాంధారి యాదవ వంశమంతా అంతరించిపోవాలని శపించింది. అభాగ్యురాలిని గురురాజమాతను ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. యాదవ వంశంలో మిగిలిన ఆఖరి పురుషులే బలరాముడు శ్రీకృష్ణుడు బలరామ అవతారం తనువుని ఆదిశేషువు బయటికి రావడం చూసిన శ్రీకృష్ణుడు తాను కూడా తన అవతారాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకుంటాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
