
అయితే అతి త్వరలో రాహు గ్రహం రాశి సంచారం చేయనుంది. మే 18వ తేదీన రాహువు, కుంభ రాశిలోకి సంచారం చేస్తాడు. దీని వలన నాలుగు రాశుల వారికి రాజ భోగాలే కాకుండా పట్టిందల్లా బంగారం కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

వృషభరాశి: వృషభ రాశి వారికి రాహు సంచారంతో అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా కుంభ రాశిలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి అద్భుతమై ప్రయోనాలు కలగనున్నాయి. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి జాబ్ దొరుకుతుంది. అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

మిథున రాశి : మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశి వారికి రాహు సంచారం వలన ఉద్యోగంలో ప్రమోషన్ రావడం జరుగుతుంది. అంతే కాకుండా సమాజంలో పలుకబడి పెరగడం, కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

కన్యా రాశి : కన్యా రాశి వారు విదేశీ ప్రయాణాలు చేసే ఛాన్స్ ఎక్కువా ఉంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించుకుంటున్నారు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

మీన రాశి : మీన రాశి వారికి రాహు సంచారం వలన ఏలి నాటి శని ప్రభావం కొంత మేరకు తగ్గుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉన్నాయి. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. గతంలో చేసిన అప్పులు తీరిపోయి కుటుంబంతో ఆనందంగా ఉంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.