ధన తయోదశి రోజున వెండి, బంగారం కంటే ఈ ఒక్క వస్తువు కొనండి.. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది..
ఐదు రోజుల దీపావళి పండగ ధన త్రయోదశి నుంచి మొదలవుతుంది. ఈ ఏడాది ధన త్రయోదశి పండుగను అక్టోబర్ 18, 2025న జరుపుకుంటారు. ఈ రోజున బంగారం, వెండి , ఇత్తడి వంటి లోహాలన కొనుగోలు చేస్తారు. అయితే ఈ ఖరీదైన వస్తువులను మాత్రమే కాదు.. చీపురిని కూడా = ధంతేరాస్ నాడు కొనుగోలు చేస్తారు. ఇలా ధంతేరాస్ నాడు చీపురులను ఎందుకు కొనుగోలు చేస్తారు? ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
