Parliament building: ఇప్పుడు అది ఒక చరిత్ర.. దశాబ్దాలుగా సేవలందించిన పార్లమెంట్‌ పాత భవనం..

|

Sep 19, 2023 | 5:29 PM

Parliament Special Session: చారిత్రాత్మక నిర్ణయాలు, ఘట్టాలకు వేదికైన పార్లమెంటు భవనం నుంచి కొత్త భవనంలో మారింది నవ భారత చరిత్ర. ఆ భవనంలో చివరి సారి కలిసిన సభ్యులతో ప్రధాని మోదీ కాసేపు మాట్లాడారు.

1 / 7
ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు, ఘట్టాలకు వేదికైన భారత పార్లమెంటు భవనం.. ఇప్పుడు ఒక చరిత్ర. దశాబ్దాలుగా సేవలందించిన పార్లమెంట్‌ పాత భవనం శకం ముగిసింది. ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య కొత్త భవనంలో పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి.

ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు, ఘట్టాలకు వేదికైన భారత పార్లమెంటు భవనం.. ఇప్పుడు ఒక చరిత్ర. దశాబ్దాలుగా సేవలందించిన పార్లమెంట్‌ పాత భవనం శకం ముగిసింది. ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య కొత్త భవనంలో పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి.

2 / 7
పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి జాతీయ గీతం ఆలపించారు.

పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి జాతీయ గీతం ఆలపించారు.

3 / 7
సమావేశానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాంగణంలోని ఎంపీలందరితో సమావేశమయ్యారు. ఈ ఏడాది మేలో నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.

సమావేశానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాంగణంలోని ఎంపీలందరితో సమావేశమయ్యారు. ఈ ఏడాది మేలో నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.

4 / 7
పాత పార్లమెంట్ భవనంలో చివరిసారి జరిగిన సమావేశంకు ముందు ప్రధాని మోదీ ఎంపీలను ఒక్కొక్కరితో మాట్లాడారు.

పాత పార్లమెంట్ భవనంలో చివరిసారి జరిగిన సమావేశంకు ముందు ప్రధాని మోదీ ఎంపీలను ఒక్కొక్కరితో మాట్లాడారు.

5 / 7
పాత భవనంలో సభా ప్రాంగణంలో చివరి సారి జరిగిన సమావేశంకు హాజరైన సభ్యుల వద్దకు ప్రధాని మోదీ ఒక్కొక్కరిని మాట్లాడించారు.

పాత భవనంలో సభా ప్రాంగణంలో చివరి సారి జరిగిన సమావేశంకు హాజరైన సభ్యుల వద్దకు ప్రధాని మోదీ ఒక్కొక్కరిని మాట్లాడించారు.

6 / 7
స్పీకర్ వచ్చే వరకు కేంద్ర మంత్రులతో కాసేపు సరదాగా మాట్లాడారు ప్రధాని మోదీ.

స్పీకర్ వచ్చే వరకు కేంద్ర మంత్రులతో కాసేపు సరదాగా మాట్లాడారు ప్రధాని మోదీ.

7 / 7
ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు సోనియా కూర్చునే పోడియం వద్దకు ప్రధాని మోదీ వెళ్లారు. వారితో కాసేపు ప్రధాని మోదీ మాట్లాడారు.

ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు సోనియా కూర్చునే పోడియం వద్దకు ప్రధాని మోదీ వెళ్లారు. వారితో కాసేపు ప్రధాని మోదీ మాట్లాడారు.