Ex Minister Raghuveera Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను శాసించిన వ్యక్తి.. ఇప్పుడు ఇలా.. వైరలవుతున్న ఫోటోలు

Updated on: Feb 25, 2021 | 6:39 PM

నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అనంతపురం జిల్లా గంగులవానిపాలెంలో పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఓ పాత మోపెడ్ వాహనంపై తన భార్య సునీతను ఎక్కించుకుని రఘువీరా పోలింగ్ కేంద్రానికి విచ్చేశారు.

1 / 5
నిన్న, మొన్నటి వరకు ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన నాయకుడు ఇటీవల జరిగిన చివరి దశ పంచాయతీ ఎన్నికల్లో సాధారణ వ్యక్తిగా ఓటింగ్‌లో పాల్గొన్నారు.

నిన్న, మొన్నటి వరకు ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన నాయకుడు ఇటీవల జరిగిన చివరి దశ పంచాయతీ ఎన్నికల్లో సాధారణ వ్యక్తిగా ఓటింగ్‌లో పాల్గొన్నారు.

2 / 5
అత్యంత సాధారణ వ్యక్తిలా కనిపించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయనెవరో కాదు, ఎన్.రఘువీరారెడ్డి!. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన కీలక నేతగా వ్యవహరించారు

అత్యంత సాధారణ వ్యక్తిలా కనిపించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయనెవరో కాదు, ఎన్.రఘువీరారెడ్డి!. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన కీలక నేతగా వ్యవహరించారు

3 / 5
పంచాయతీ ఎన్నికల్లో ఆయన ఓ పాత మోపెడ్ వాహనంపై తన భార్య సునీతను ఎక్కించుకుని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు

పంచాయతీ ఎన్నికల్లో ఆయన ఓ పాత మోపెడ్ వాహనంపై తన భార్య సునీతను ఎక్కించుకుని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు

4 / 5
గతంలో కూడా వ్యవసాయ పనుల్లో భాగంగా డ్రాక్టర్‌తో మాగాణిలో దమ్ము చేస్తూ కనిపించారు. మరొసారి చెరువుకు గండి పడితే..దాన్ని పూడ్చేందుకు ఇసుక బస్తాలు మోశారు.

గతంలో కూడా వ్యవసాయ పనుల్లో భాగంగా డ్రాక్టర్‌తో మాగాణిలో దమ్ము చేస్తూ కనిపించారు. మరొసారి చెరువుకు గండి పడితే..దాన్ని పూడ్చేందుకు ఇసుక బస్తాలు మోశారు.

5 / 5
 వ్యవసాయ బావిలో ఈత కొడుతున్న వీడియో, ఫోటోలు కూడా గతంలో వైరలయ్యాయి. రఘువీరా రాష్ట్ర విభజన అనంతరం సైలెంటయ్యారు

వ్యవసాయ బావిలో ఈత కొడుతున్న వీడియో, ఫోటోలు కూడా గతంలో వైరలయ్యాయి. రఘువీరా రాష్ట్ర విభజన అనంతరం సైలెంటయ్యారు

Loading...
Unable to load recommendations.
Follow Us