PM Modi: నాగ్పూర్ మెట్రో ప్రారంభం తర్వాత విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ నాగ్పూర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా నాగ్పూర్ మెట్రోతో పాటు, బిలాస్పూర్-నాగ్పూర్ల మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని పచ్చజెండా ఊపి ప్రారంభించారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
