చిన్నారులతో ఆడుకున్న ప్రధాని మోదీ ఫోటోలు వైరల్.. ఇంతకీ ఆ పిల్లలు ఎవరో తెలుసా..?
ప్రధాని మోదీని ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా కలిశారు. మోదీ తన అధికారిక హ్యాండిల్స్ లో పిల్లలతో ఉన్న చిత్రాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దివంగత ఎర్రన్నాయుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా పని చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రామ్మోహన్ నాయుడు కుటుంబం ప్రధానికి కృతజ్ఞతలు తెలిపింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
