శరీరంలో మెగ్నీషియం పెరగాలంటే పచ్చి కూరగాయలు, అవకాడో, అరటిపండు, బెర్రీస్, అంజీర్ వంటి పండ్లను ఎక్కువగా తినాలని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇవి కాకుండా బ్రోకలీ, క్యాబేజీ, పచ్చి బఠానీలు, మొలకలలో కూడా మెగ్నీషియం లభిస్తుంది. బ్రౌన్ రైస్, ఓట్స్లో కూడా మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది.