పచ్చి కూరగాయలతో ఎండు చేపల పులుసు ఇలా చేస్తే.. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు

Updated on: Mar 11, 2026 | 10:45 AM

Raw vegetables with dry fish recipe: మనం ఇప్పటి వరకు ఎండు చేపల కూర మాత్రమే వండుకుని తిన్నాము. అయితే, ఈ సారి కొత్తగా పచ్చి కూరగాయలతో ఎండు చేపలను వండి తినండి రుచి అదిరిపోతుంది. ఒకసారి దీనిని చేసి తింటే మళ్లీ మళ్లీ చేసి తింటారు.

1 / 5
వంకాయ, బంగాళదుంప, పచ్చి మామిడి, 150 గ్రాముల ఎండు చేపలు, ధనియాల పొడి, మసాలా పొడి, ఉప్పు, కారం, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తీసుకోవాలి.

వంకాయ, బంగాళదుంప, పచ్చి మామిడి, 150 గ్రాముల ఎండు చేపలు, ధనియాల పొడి, మసాలా పొడి, ఉప్పు, కారం, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తీసుకోవాలి.

2 / 5
ముందుగా ఎండు చేపలను కడిగి శుభ్రం చేసుకుని వేడి నీటిలో 15  నిమిషాల పాటు బాగా నానబెట్టి, ఆ తర్వాత వాటిని ఐదు సార్లు శుభ్ర పరచాలి.

ముందుగా ఎండు చేపలను కడిగి శుభ్రం చేసుకుని వేడి నీటిలో 15 నిమిషాల పాటు బాగా నానబెట్టి, ఆ తర్వాత వాటిని ఐదు సార్లు శుభ్ర పరచాలి.

3 / 5
పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక పోపు గింజలు ఉల్లిపాయలు ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు వేసి వాటిని బాగా వేయించాలి.

పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక పోపు గింజలు ఉల్లిపాయలు ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు వేసి వాటిని బాగా వేయించాలి.

4 / 5
పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక పోపు గింజలు ఉల్లిపాయలు ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు వేసి వాటిని బాగా వేయించాలి.

పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక పోపు గింజలు ఉల్లిపాయలు ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు వేసి వాటిని బాగా వేయించాలి.

5 / 5
ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఎండు చేపలను ఈ కూరగాయల మిశ్రమంలో వేసి  ఒక కప్పు చింతపండు పులుసు పోసి వేజిటేబుల్స్ ఉడికిన తర్వాత మసాలా పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి దించేయండి. అంతే, వేడి వేడి పచ్చి కూరగాయలు ఎండు చేపలు రెడీ.

ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఎండు చేపలను ఈ కూరగాయల మిశ్రమంలో వేసి  ఒక కప్పు చింతపండు పులుసు పోసి వేజిటేబుల్స్ ఉడికిన తర్వాత మసాలా పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి దించేయండి. అంతే, వేడి వేడి పచ్చి కూరగాయలు ఎండు చేపలు రెడీ.

Follow Us