Health Tips: భోజనం తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటుందా.. కొద్దిగా వీటిని తీసుకుంటే చాలు..!

|

Mar 01, 2022 | 8:49 PM

Health Tips: తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటే ఈ సహజసిద్దమైన పదార్థాలు కొద్దిగా తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది.

1 / 5
తేనె: ఆహారం తీసుకున్న తర్వాత కడుపులో బరువుగా ఉంటే కొద్దిగా తేనె తీసుకోండి. సమస్య పరిష్కారమవుతుంది.

తేనె: ఆహారం తీసుకున్న తర్వాత కడుపులో బరువుగా ఉంటే కొద్దిగా తేనె తీసుకోండి. సమస్య పరిష్కారమవుతుంది.

2 / 5
ఏలకులు: పచ్చి ఏలకులు, టీ లేదా ఆహారం రుచిని పెంచుతాయి. మీరు భోజనం, అల్పాహారం తర్వాత కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే పచ్చి ఏలకులు నమలండి. ఇలా చేయడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది.

ఏలకులు: పచ్చి ఏలకులు, టీ లేదా ఆహారం రుచిని పెంచుతాయి. మీరు భోజనం, అల్పాహారం తర్వాత కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే పచ్చి ఏలకులు నమలండి. ఇలా చేయడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది.

3 / 5
 జీలకర్ర: ఇంట్లో వంటగదిలో ఉండే జీలకర్రని కొద్దిగా తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

జీలకర్ర: ఇంట్లో వంటగదిలో ఉండే జీలకర్రని కొద్దిగా తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

4 / 5
 సోంపు, పంచదార : సాధారణంగా హోటళ్లలో భోజనం తర్వాత బిల్లుతో సోంపు అందిస్తారు. సోంపు, పంచదార కలిపి తింటే పొట్ట బరువు తేలికవుతుంది. ఇది ఇతర కడుపు సమస్యలను కూడా తగ్గిస్తుంది.

సోంపు, పంచదార : సాధారణంగా హోటళ్లలో భోజనం తర్వాత బిల్లుతో సోంపు అందిస్తారు. సోంపు, పంచదార కలిపి తింటే పొట్ట బరువు తేలికవుతుంది. ఇది ఇతర కడుపు సమస్యలను కూడా తగ్గిస్తుంది.

5 / 5
అవిసె గింజలు: మీకు తరచుగా కడుపు ఉబ్బరంగా ఉంటే మీరు అవిసెగింజలని ఔషధంగా వాడవచ్చు. వీటిని రాత్రి నానబెట్టి ఉదయం పరగడుపున తాగితే చాలు..

అవిసె గింజలు: మీకు తరచుగా కడుపు ఉబ్బరంగా ఉంటే మీరు అవిసెగింజలని ఔషధంగా వాడవచ్చు. వీటిని రాత్రి నానబెట్టి ఉదయం పరగడుపున తాగితే చాలు..