6 / 6
జలుబు, గొంతునొప్పి ఉన్నప్పుడు తులసి నీరు తాగడం వలన ఉపశమనం లభిస్తుంది. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తులసి నీరు తాగవచ్చు. దీనివలన బాడీలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే శరీరంలోని విషపదార్థాలు బయటకు వస్తాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియకుక సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం, విరేచనాల సమస్యను నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కడుపు కూడా క్లీన్ అవుతుంది. ఉదయాన్నే తాగడం వలన జ్వరం, వైరల్ ఫీవర్ దరిచేరవు.