3 / 5
కూకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్, భరత్ నగర్ రైతు బజార్ ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ ఆమ్రపాలి.. వీధుల్లో పరిశుభ్రమైన వాతావరం ఉండేలా చెత్తను తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గార్బేజ్ వల్బరేబుల్ పాయింట్ తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు.