Agricultural Mela : పూలు, పండ్లతో రామమందిర నిర్మాణం.. వ్యవసాయ మేళాలో డ్రోన్ ఆకర్షణ..ఎక్కడంటే..
కర్ణాటకలోని విజయపూర్ జిల్లాలో మూడు రోజుల పాటు వ్యవసాయ జాతర నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పూలు, పండ్ల ప్రదర్శన అందరినీ ఆకర్షిస్తోంది. పూలు, పండ్లతో తయారు చేసిన శ్రీరామ మందిర ఆవిష్కరణ అందరి దృష్టిని ఆకర్షించింది. వివిధ రకాల పుష్పాలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన అయోధ్య రామమందిర గోపురం ప్రతిరూపం, బత్తాయి, నిమ్మకాయలలో తయారు చేసిన శివలింగం ప్రధాన ఆకర్షణలు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
