IPL 2024: సీఎస్కే సారథిగా రోహిత్ శర్మ.. షాకింగ్ న్యూస్ చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 మార్చి 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈసారి ఐపీఎల్ తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి రోహిత్ శర్మ వచ్చే ఏడాది సీఎస్కే ఆడతాడా అనే ప్రశ్న తలెత్తింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
