MS Dhoni: ఫ్యాన్స్కి పండగే.. ఐపీఎల్ 2025లో ఆడడంపై ధోని కీలక స్టేట్మెంట్.. ఏమన్నాడంటే?
IPL 2025: ఐపీఎల్ 2025 కోసం మోగం వేలం జరగనుంది. ఇందుకోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఈనెల చివరిలోపు రిటైన్, రిలీజ్ ప్లేయర్ల జాబితాను సిద్ధం చేయాల్సి ఉంంది. అలాగే, సీనియర్ ప్లేయర్ ఎంఎస్ ధోనిపై ఓ కీలక న్యూస్ బయటకు వచ్చింది. ఐపీఎల్ 2025లో ఆడడంపై ఆయనే ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
