IPL 2025: ఆర్టీఎంపై మొదలైన రచ్చ.. బీసీసీఐకి వెల్లువెత్తిన ఫిర్యాదులు.. ఎందుకంటే?
RTM: ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఇటీవల కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈసారి రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డు తిరిగి వచ్చింది. అయితే, దాని నియమాలలో కొన్ని మార్పులు చేసింది. ఇప్పుడు ఈ మార్పుల్లో ఒకదానిపై దుమారం రేగుతోంది. ఈ మార్పుపై చాలా జట్లు సంతోషంగా లేవంట. బీసీసీఐకి ఫిర్యాదు చేయడం ద్వారా తమ ఆందోళనను వ్యక్తం చేశాయి. నిజానికి, మునుపటి జట్లు వేలంలో ఆటగాడిపై ఉంచిన అత్యధిక బిడ్పైనా RTM కార్డ్లను ఉపయోగించాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
