IPL 2023: ఐపీఎల్ 2023 షెడ్యూల్‌ మార్చేసిన బీసీసీఐ.. అసలు కారణం అదే.. ఎన్ని రోజులు జరుగుతుందంటే?

| Edited By: Anil kumar poka

Dec 26, 2022 | 3:32 PM

వచ్చే సీజన్ నుంచి 74 రోజుల పాటు టోర్నమెంట్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావించినా.. ఈ సంవత్సరం మాత్రం ఈ ప్రణాళికను వాయిదా వేసింది.

1 / 5
ఐపీఎల్ 2023 సీజన్ కోసం నిర్వహించిన మినీ వేలం పూర్తయింది. కొచ్చిలో మొత్తం 10 జట్లు తమను తాము బలోపేతం చేసుకోవడానికి గల ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపించి, సొంతం చేసుకున్నాయి. మొత్తం 80 మంది ఆటగాళ్లకు ఈసారి అదృష్టం దక్కింది. ఇప్పుడు కొత్త సీజన్ ప్రారంభం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతకు ముందు ఓ పెద్ద వార్త వచ్చింది.

ఐపీఎల్ 2023 సీజన్ కోసం నిర్వహించిన మినీ వేలం పూర్తయింది. కొచ్చిలో మొత్తం 10 జట్లు తమను తాము బలోపేతం చేసుకోవడానికి గల ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపించి, సొంతం చేసుకున్నాయి. మొత్తం 80 మంది ఆటగాళ్లకు ఈసారి అదృష్టం దక్కింది. ఇప్పుడు కొత్త సీజన్ ప్రారంభం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతకు ముందు ఓ పెద్ద వార్త వచ్చింది.

2 / 5
వాదనలకు భిన్నంగా ఈసారి ఐపీఎల్ సీజన్ కూడా గత సీజన్ల మాదిరిగానే 60 రోజుల పాటు సాగుతుందని కొత్త సమాచారం బయటకు వచ్చింది. కొత్త సీజన్ 74 రోజుల పాటు కొనసాగుతుందని, గతంలో కొన్ని వార్తలు వినిపించాయి.

వాదనలకు భిన్నంగా ఈసారి ఐపీఎల్ సీజన్ కూడా గత సీజన్ల మాదిరిగానే 60 రోజుల పాటు సాగుతుందని కొత్త సమాచారం బయటకు వచ్చింది. కొత్త సీజన్ 74 రోజుల పాటు కొనసాగుతుందని, గతంలో కొన్ని వార్తలు వినిపించాయి.

3 / 5
స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఇన్‌సైడ్‌స్పోర్ట్ నివేదిక ప్రకారం, కొత్త సీజన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. మే 31 వరకు కొనసాగుతుంది. ఇంతకుముందు, BCCI దీనిని 74 రోజుల పాటు నిర్వహించాలని భావించింది. కానీ, ఇప్పుడు ఈ ప్రణాళిక తదుపరి సీజన్‌కు వాయిదా పడింది.

స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఇన్‌సైడ్‌స్పోర్ట్ నివేదిక ప్రకారం, కొత్త సీజన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. మే 31 వరకు కొనసాగుతుంది. ఇంతకుముందు, BCCI దీనిని 74 రోజుల పాటు నిర్వహించాలని భావించింది. కానీ, ఇప్పుడు ఈ ప్రణాళిక తదుపరి సీజన్‌కు వాయిదా పడింది.

4 / 5
నివేదిక ప్రకారం, BCCI ఈ నిర్ణయానికి అతిపెద్ద కారణం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అని బావిస్తున్నారు. ఇది జూన్ ప్రారంభంలో లండన్‌లోని ఓవల్ మైదానంలో జరగనుంది.

నివేదిక ప్రకారం, BCCI ఈ నిర్ణయానికి అతిపెద్ద కారణం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అని బావిస్తున్నారు. ఇది జూన్ ప్రారంభంలో లండన్‌లోని ఓవల్ మైదానంలో జరగనుంది.

5 / 5
టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ప్రస్తుతం ఆస్ట్రేలియా ముందంజలో ఉండగా, భారత జట్టు రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు మాత్రమే అర్హత సాధిస్తే, ఆటగాళ్ళు సీజన్‌ను మధ్యలో వదిలివేయవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో లీగ్ 74 రోజులు పూర్తయిన తర్వాత, ఆస్ట్రేలియా , భారతదేశంలోని చాలా మంది పెద్ద ఆటగాళ్లు బయటకు వెళ్లే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి బీసీసీఐ ఈ చర్యలు తీసుకోవడం కనిపించింది.

టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ప్రస్తుతం ఆస్ట్రేలియా ముందంజలో ఉండగా, భారత జట్టు రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు మాత్రమే అర్హత సాధిస్తే, ఆటగాళ్ళు సీజన్‌ను మధ్యలో వదిలివేయవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో లీగ్ 74 రోజులు పూర్తయిన తర్వాత, ఆస్ట్రేలియా , భారతదేశంలోని చాలా మంది పెద్ద ఆటగాళ్లు బయటకు వెళ్లే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి బీసీసీఐ ఈ చర్యలు తీసుకోవడం కనిపించింది.