యూఏఈ వేదికగా ఐపీఎల్ సెకండాఫ్ రసవత్తరంగా మొదలైంది. చెన్నై విజయంతో సెకండ్ స్టేజి స్టార్ట్ చేయగా.. బెంగళూరు, హైదరాబాద్ ఓటములతో.. కోల్కతా, ఢిల్లీ విజయాలతో ఐపీఎల్ సెకండ్ లెగ్ను షూరూ చేశాయి. ఇక నిన్న జరిగిన సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అనంతరం పాయింట్స్ పట్టిక, పర్పుల్, ఆరెంజ్ క్యాప్ స్టాండింగ్స్ ఇలా ఉన్నాయి.
ఢిల్లీ(14 పాయింట్స్) అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై(12 పాయింట్స్)తో రెండో స్థానంలో.. ఆర్సీబీ(10 పాయింట్స్), ముంబై(8 పాయింట్స్)తో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
ఆరెంజ్ క్యాప్ - ధావన్(422 పరుగులు), రాహుల్(327 పరుగులు), డుప్లెసిస్(320 పరుగులు), పృథ్వీ షా(319 పరుగులు)
పర్పుల్ క్యాప్ - హర్షల్ పటేల్(17 వికెట్లు), ఆవేశ్ ఖాన్(14 వికెట్లు), క్రిస్ మోరిస్(14 వికెట్లు), అర్షదీప్ సింగ్(12 వికెట్లు)