AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: గౌహతిలో సెంచరీల గర్జన.. రోహిత్, విరాట్‌ల స్టన్నింగ్ ఇన్నింగ్స్.. ఇక లంకకు మోత మోగినట్లే..

జనవరి 10 నుంచి గౌహతిలో భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మైదానంలో 4 ఏళ్ల క్రితం భారత్, వెస్టిండీస్ మధ్య ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది.

Venkata Chari
|

Updated on: Jan 09, 2023 | 8:21 AM

Share
టీ20 సిరీస్ ముగిసిన తర్వాత అందరి దృష్టి ఇప్పుడు భారత్-శ్రీలంక మధ్య జరగనున్న వన్డే సిరీస్ పై పడింది. ఇది జనవరి 10 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ గౌహతిలోని బర్సపరా మైదానంలో జరుగుతుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నారు. వారిద్దరూ కలిసి 4 ఏళ్ల తర్వాత తుఫాన్ ఇన్నింగ్స్‌ను సృష్టిస్తారని అందరూ ఆశిస్తున్నారు.

టీ20 సిరీస్ ముగిసిన తర్వాత అందరి దృష్టి ఇప్పుడు భారత్-శ్రీలంక మధ్య జరగనున్న వన్డే సిరీస్ పై పడింది. ఇది జనవరి 10 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ గౌహతిలోని బర్సపరా మైదానంలో జరుగుతుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నారు. వారిద్దరూ కలిసి 4 ఏళ్ల తర్వాత తుఫాన్ ఇన్నింగ్స్‌ను సృష్టిస్తారని అందరూ ఆశిస్తున్నారు.

1 / 6
గౌహతిలోని ఈ మైదానంలో ఇప్పటి వరకు ఒకే ఒక్క వన్డే మ్యాచ్ జరిగింది. 2018లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా తరుపున రోహిత్, కోహ్లి అద్భుత సెంచరీలు చేశారు.

గౌహతిలోని ఈ మైదానంలో ఇప్పటి వరకు ఒకే ఒక్క వన్డే మ్యాచ్ జరిగింది. 2018లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా తరుపున రోహిత్, కోహ్లి అద్భుత సెంచరీలు చేశారు.

2 / 6
ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ కేవలం 117 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సర్లతో 152 పరుగులు చేశాడు. చివరి వరకు నాటౌట్‌గా నిలిచి భారత్‌ను గెలిపించి తిరిగి వచ్చాడు.

ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ కేవలం 117 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సర్లతో 152 పరుగులు చేశాడు. చివరి వరకు నాటౌట్‌గా నిలిచి భారత్‌ను గెలిపించి తిరిగి వచ్చాడు.

3 / 6
అదే సమయంలో జట్టు కెప్టెన్‌గా ఉన్న కోహ్లి 107 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్లతో 140 పరుగులు చేసి మూడో స్థానంలో నిలిచాడు. కోహ్లీ వన్డే కెరీర్‌లో ఇది 36వ సెంచరీ. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

అదే సమయంలో జట్టు కెప్టెన్‌గా ఉన్న కోహ్లి 107 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్లతో 140 పరుగులు చేసి మూడో స్థానంలో నిలిచాడు. కోహ్లీ వన్డే కెరీర్‌లో ఇది 36వ సెంచరీ. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

4 / 6
ఈ మైదానంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ నుంచి అభిమానులు మరోసారి ఇలాంటి ఇన్నింగ్స్‌నే ఆశిస్తున్నారు. రోహిత్ శర్మ దాదాపు మూడేళ్లుగా వన్డేల్లో సెంచరీ చేయలేదు. అతని చివరి సెంచరీ 19 జనవరి 2020న వచ్చింది.

ఈ మైదానంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ నుంచి అభిమానులు మరోసారి ఇలాంటి ఇన్నింగ్స్‌నే ఆశిస్తున్నారు. రోహిత్ శర్మ దాదాపు మూడేళ్లుగా వన్డేల్లో సెంచరీ చేయలేదు. అతని చివరి సెంచరీ 19 జనవరి 2020న వచ్చింది.

5 / 6
మరోవైపు, విరాట్ కోహ్లి గత నెలలో బంగ్లాదేశ్‌పై 3 సంవత్సరాల తర్వాత వన్డే సెంచరీని సాధించాడు. అయితే, నవంబర్ 2019 నుంచి అతను భారతదేశంలో ఇంకా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఈ సిరీస్‌తో దానికి చెక్ పెట్టాలని భావిస్తున్నాడు.

మరోవైపు, విరాట్ కోహ్లి గత నెలలో బంగ్లాదేశ్‌పై 3 సంవత్సరాల తర్వాత వన్డే సెంచరీని సాధించాడు. అయితే, నవంబర్ 2019 నుంచి అతను భారతదేశంలో ఇంకా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఈ సిరీస్‌తో దానికి చెక్ పెట్టాలని భావిస్తున్నాడు.

6 / 6
Follow Us
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?