IND vs AUS 4th T20I: టీ20 ఫార్మాట్లో తిరుగులేని శక్తిగా భారత్.. పాకిస్థాన్ రికార్డ్ బద్దలు కొట్టిన సూర్య సేన..
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడితే, భారత్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 174/9 స్కోర్ చేసింది. ఇందులో రింకు సింగ్ 46 పరుగులు, యశస్వి జైస్వాల్ 37 పరుగులు, జితేష్ శర్మ 35 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం ఓవర్లు మొత్తం ఆడినప్పటికీ, ఆస్ట్రేలియా జట్టు లక్ష్యాన్ని చేధించలేదు. 20 ఓవర్లలో 154/7 మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ విజయంతో భారత్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ను గెలుచుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
