Rohit Sharma: కోహ్లీ, ధోనిలకు సాధ్యం కాని రికార్డుపై కన్నేసిన హిట్ మ్యాన్.. ఒక్క సెంచరీ చేస్తే లెక్కలు మారాల్సిందే..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్ ద్వారా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకునేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిద్ధమయ్యాడు. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని లాంటి ప్లేయర్లకు కూడా సాధ్యం కాని రికార్డును తన సొంతం చేసుకోవాలని రోహిత్ చూస్తున్నాడు.
Most Read Stories