'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించినా.. అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే అంతకముందు హిందీలో 'ఎం.ఎస్.ధోని' చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కియారా అద్వానీ. ప్రస్తుతం హిందీలో సత్యప్రేమ్ కి కథ, తెలుగులో గేమ్ చేంజర్ చిత్రాల్లో నటిస్తోంది.
'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించినా.. అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే అంతకముందు హిందీలో 'ఎం.ఎస్.ధోని' చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కియారా అద్వానీ. ప్రస్తుతం హిందీలో సత్యప్రేమ్ కి కథ, తెలుగులో గేమ్ చేంజర్ చిత్రాల్లో నటిస్తోంది.
'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించినా.. అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే అంతకముందు హిందీలో 'ఎం.ఎస్.ధోని' చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కియారా అద్వానీ. ప్రస్తుతం హిందీలో సత్యప్రేమ్ కి కథ, తెలుగులో గేమ్ చేంజర్ చిత్రాల్లో నటిస్తోంది.
'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించినా.. అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే అంతకముందు హిందీలో 'ఎం.ఎస్.ధోని' చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కియారా అద్వానీ. ప్రస్తుతం హిందీలో సత్యప్రేమ్ కి కథ, తెలుగులో గేమ్ చేంజర్ చిత్రాల్లో నటిస్తోంది.
'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించినా.. అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే అంతకముందు హిందీలో 'ఎం.ఎస్.ధోని' చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కియారా అద్వానీ. ప్రస్తుతం హిందీలో సత్యప్రేమ్ కి కథ, తెలుగులో గేమ్ చేంజర్ చిత్రాల్లో నటిస్తోంది.
'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించినా.. అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే అంతకముందు హిందీలో 'ఎం.ఎస్.ధోని' చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కియారా అద్వానీ. ప్రస్తుతం హిందీలో సత్యప్రేమ్ కి కథ, తెలుగులో గేమ్ చేంజర్ చిత్రాల్లో నటిస్తోంది.
'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించినా.. అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే అంతకముందు హిందీలో 'ఎం.ఎస్.ధోని' చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కియారా అద్వానీ. ప్రస్తుతం హిందీలో సత్యప్రేమ్ కి కథ, తెలుగులో గేమ్ చేంజర్ చిత్రాల్లో నటిస్తోంది.
'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించినా.. అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే అంతకముందు హిందీలో 'ఎం.ఎస్.ధోని' చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కియారా అద్వానీ. ప్రస్తుతం హిందీలో సత్యప్రేమ్ కి కథ, తెలుగులో గేమ్ చేంజర్ చిత్రాల్లో నటిస్తోంది.