
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అండమాన్ నికోబార్ దీవులను సందర్శించారు.

పోర్ట్ బ్లేయర్లోని కాలా పానీ సెల్యులర్ జైలును సందర్శించారు.

స్వాతంత్ర పోరాట వీరుడు వీర్ సావర్కర్ను బ్రిటీషులు నిర్భందించి ఉంచిన సెల్లో కొంతసేపు గడిపారు.

ఆ తర్వాత సావర్కర్కు నివాళులర్పించారు.

ఈ ఫోటోలను తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు.