
టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పె ట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

తర్వాత కుమారి 21 ఎఫ్ సినిమాతో తన గ్లామర్తో కుర్రాకుకు నిద్రలేకుండా చేసింది. అంతే కాకుండా యూత్ కలల రాణిగా మారిపోయింది ఈ బ్యూటీ. అంతలా తన అందంతో మాయచేసింది. ఇక ఈ మూవీ తర్వాత హెబ్బాకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.

నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడో రకం, వాడో రకం, ఏంజిల్,24 కిస్సెస్, మిస్టర్ వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమాలు ఈ బ్యూ టీకి అంత హైప్ ఇవ్వలేకపో యాయి.

తర్వ త నటించిన ఓదేల రైల్వేస్టేషన్ సినిమాతో మరోసారి తెలుగు అభిమానుల మనసు గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్లో హె బ్బా బిజీగా ఉన్నట్లు సమాచారం.

ఇక ఎప్పుడూ సోష ల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ తాజా తన ఇన్ స్టాలో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోల్లో మోడ్రన్ డ్రె స్లో, తన నడుము అందాలను చూపిస్తూ..గ్లామర్ ట్రీట్ ఇచ్చింది హెబ్బా పటేల్. ప్రస్తుతం ఈ ఫొటోస్ సో షల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.